Exclusive

Publication

Byline

ఒళ్లంతా తూట్లు.. ఒక్కో కత్తి పోటుకు రూ.2 లక్షలు.. వీరయ్య చౌదరి హత్య కేసులో 8 సంచలన విషయాలు!

భారతదేశం, ఏప్రిల్ 28 -- ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరిని అత్యంత కిరాతకంగా చంపారు. ఒళ్లంతా తూట్లు పొడిచారు. ఈ మర్డర్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. చాలా కిందటే మర్డర్ ప్లాన... Read More


కేసీఆర్‌ మనసంతా విషంతో నిండిపోయింది.. గులాబీ బాస్ స్పీచ్‌పై కాంగ్రెస్ మంత్రులు ఫైర్!

భారతదేశం, ఏప్రిల్ 28 -- కేసీఆర్‌ మనసంతా విషంతో నిండిపోయిందని.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి విమర్శించారు. ఆయన ప్రసంగం మొత్తంలో కాంగ్రెస్‌ను విలన్‌లా చిత్రీకరించడం తప్ప ఇంకేమీ లేదన్నారు. మంచి సల... Read More


అభివృద్ధికి మళ్లీ ఊపిరి.. అమరావతి అందరిది.. రాష్ట్రానికి ఆత్మవంటిది. : చంద్రబాబు

భారతదేశం, ఏప్రిల్ 28 -- అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభానికి మే 2న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి ఘన స్వాగతం పలకడంతో పాటు.. సభను విజయవంతం చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.... Read More


మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి.. కేసీఆర్ ఎందుకు ఈ డిమాండ్ చేశారు..?

భారతదేశం, ఏప్రిల్ 28 -- ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభలో కేసీఆర్ చేసిన ఓ కామెంట్ చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి తమ పార్టీ తరఫున కేంద్రానిక... Read More


నాన్నా.. నీకో సర్‌ప్రైజ్ గిఫ్ట్ తీసుకొస్తున్నా.. తీరా చూస్తే తండ్రి గుండె పగిలింది!

భారతదేశం, ఏప్రిల్ 27 -- కష్టపడి తనను చదివించి.. ఉన్నత స్థానానికి ఎదిగేలా చేసిన తండ్రికి ఆ కూతురు బహుమతి ఇవ్వాలనుకుంది. నాన్న కోసం బైక్‌ను కొనుగోలు చేసి.. చెప్పకుండా ఇంటికి వెళ్లి తండ్రిని సర్‌ప్రైజ్ చ... Read More


తిరుపతిలో పోలీసులు అలర్ట్.. ఆలయాల పరిసరాలు, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లో తనిఖీలు

భారతదేశం, ఏప్రిల్ 27 -- తిరుపతిలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తిలో సోదాలు చేపట్టారు. ఆలయాల పరిసరాలు, బస... Read More


కత్తిమీద సాములా ఆపరేషన్‌ కగార్.. కర్రెగుట్టల్లో ప్రస్తుతం ఏం జరుగుతోంది.. 11 ముఖ్యమైన అంశాలు

భారతదేశం, ఏప్రిల్ 27 -- బ్లాక్ హిల్స్.. ఈ ఏరియా మావోయిస్టులకు అత్యంత సురక్షితమైన ప్రాంతంగా భద్రతా బలగాలు భావిస్తాయి. అందుకే 5 రోజులుగా కర్రెగుట్టల్లో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 44 డిగ్రీల ఉ... Read More


కన్నబిడ్డలో కాలయముడు.. తల్లిదండ్రులపై ట్రాక్టర్ ఎక్కించిన కొడుకు.. విజయనగరం జిల్లాలో విషాదం

భారతదేశం, ఏప్రిల్ 27 -- విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చల్లవానితోట పంచాయతీలో నడుపూరి కల్లాలు గ్రామం ఉంది. ఈ గ్రామంలో పాండ్రంకి అప్పలనాయుడు, జయ అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి కుమారుడు రాజశేఖర్‌ ... Read More


హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. ఆ పథకానికి లైన్ క్లియర్.. లక్షలాది మందికి లబ్ధి

భారతదేశం, ఏప్రిల్ 27 -- పేదలకు ఉచితంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలని రేవంత్ సర్కారు సంకల్పించింది. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభం అయ్యింది. జిల్లాల్లో ప్రజా ప్రతిని... Read More


ఇలా తయారయ్యారేంట్రా బాబు.. యూట్యూబ్‌‌లో చూసి దొంగతనం చేశారు.. అడ్డంగా బుక్కయ్యారు..!

భారతదేశం, ఏప్రిల్ 27 -- కర్నూలు నగరంలో ఆర్టీసీ అధికారి ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కర్నూలు నగరానికి చెందిన షేక్షావలి మరో ఐదుగురు కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. దొంగతన... Read More